దుబాయ్లో రాజమౌళి ఏమన్నారంటే…!
దుబాయ్లో రాజమౌళి ఏమన్నారంటే…! ఆర్ ఆర్ ఆర్ టీమ్ దుబాయ్లో ప్రెస్మీట్ నిర్వహించింది. చిత్ర దర్శకుడు ఆర్ ఆర్ రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్చరణ్లు ఈ మీట్లో పాల్గొన్నారు. దుబాయ్ జరుగుతున్న ఎక్స్పో సందర్భంగా ఈ ప్రెస్మీట్ను నిర్వహించారు. ఆర్ ఆర్ ఆర్ ప్రొమోషన్లో భాగంగా టీమ్ ప్రస్తుతం దుబాయ్లో వుంది. ఈ సందర్భంగా రాజమౌళి, ఎన్టీఆర్, రామ్చరణ్లు చిత్రం గురించి ఏమన్నారో ఈ వీడియోలో చూడండి!
Story: దుబాయ్లో రాజమౌళి ఏమన్నారంటే…!
See Also : మెగాస్టార్ మేడే!